- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము
మన భారత్,మొగుళ్ళపల్లి:
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక, ప్రజల్లో తమ ఉనికిని చాటుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 2 నుండి సమరభేరి పేరుతో డ్రామాలాడుతోందని ,మొగుళ్ళపల్లి మండల5కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము తీవ్రంగా విమర్శించారు.
మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ...
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు
మన భారత్,మొగుళ్ళపల్లి:
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను, సీఐ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో పరిశుభ్రత , రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల...