HomeTelangana

Telangana

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను, సీఐ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో పరిశుభ్రత , రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల...

      గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

      వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హైదరాబాద్: మన భారత్ , ఆగస్టు,31 వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజలు, గిరిజనుల హక్కులు, జీవనోపాధి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని...
      spot_img

      Keep exploring

      కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్

      మన భారత్, నల్లగొండ: నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యపై దశాబ్దాలుగా పోరాటం సాగించిన సామాజిక కార్యకర్త దుశ్చర్ల సత్యనారాయణ పై...

      శంకర్ గౌడ్ మృతి పై రాజకీయ ఉద్రిక్తత..

      మన భారత్, వరంగల్ (నర్సంపేట): వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో...

      ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలి..

      మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు...

      జర్నలిస్టుల హక్కులకు ప్రాధాన్యం..

      మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద నిర్వహిస్తున్న నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా (NUJ-I)...

      కలెక్టర్ సభలో కరెంట్ అంతరాయం..

      మన భారత్, తలమడుగు : తాంసి మండలంలోని పొన్నారి గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన “మోదుగ మొగ్గలు” పుస్తక ఆవిష్కరణ...

      ఆ ఏటీఎంలో మృతదేహం..!

      మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

      ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

      మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

      ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

      మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...

      ఆర్టీసీ సమ్మెకు తీన్మార్ మల్లన్న మద్దతు

      మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాజకీయ మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ...

      సమ్మె ప్రభావం: పురుషులకూ ఫ్రీ బస్ ప్రయాణం

      మన భారత్, తెలంగాణ: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభావం రోజురోజుకు స్పష్టంగా కనిపిస్తోంది. సిబ్బంది కొరత కారణంగా పలుచోట్ల...

      రాష్ట్రవ్యాప్తంగా మహా ధర్నాలకు పిలుపు

      మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికుల సమ్మె మరింత ఉధృతం కానుంది. ఈ...

      ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

      మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

      Latest articles

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

      గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

      వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

      ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

      తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

      కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

      సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...