HomeTelangana

Telangana

      భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెన్న సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మొగుళ్లపల్లి ఎంఈఓ లింగాల కుమారస్వామి, గ్రామ సర్పంచ్ నరహరి వెంకటరెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక...

      ఆటో బోల్తా .. ఒకరి మృతి

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరికొందరు గాయాల పాలయ్యారు. సమాచారం ప్రకారం, సైదాపూర్ మండలం సోమారం గ్రామానికి చెందిన కోల సాన్విక-అనిల్ దంపతుల కుమార్తె సాత్విక కొరికిశాల గ్రామంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో చదువుతోంది. వేసవి సెలవులు ప్రకటించడంతో గురువారం ఆమెను ఇంటికి...
      spot_img

      Keep exploring

      ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

      మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులను ఆదేశించారు....

      తెలంగాణలో 45 మంది ఐఏఎస్‌ల బదిలీ..

      మన భారత్ తెలంగాణ ,హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 45 మంది ఐఏఎస్...

      తెలంగాణలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోంది: కేటీఆర్

      మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాగ్వాదాలు ముదురుతున్నాయి. రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోందని K. T. Rama...

      రేవంత్‌కు బడ్జెట్ సవాల్.. ఆ రెండు పథకాలే సమస్య!

      మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు దశ ప్రారంభమైంది. Revanth Reddy నేతృత్వంలోని ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంటున్న...

      ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..

      మహిళా సంఘాల బస్సులు రోడ్డెక్కుతున్నాయి మన భారత్, తెలంగాణ: రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. మహిళా సంఘాల...

      మారిన మనుషులు.. దోస్త్ లే వద్దు.!

      ఫ్రెండ్షిప్ రిసెషన్’ ముప్పు.. ఒంటరితనంలోకి జారుతున్న సమాజం మన భారత్, సంపాదకీయం: వేగంగా మారుతున్న జీవనశైలి, టెక్నాలజీ ప్రభావం, స్మార్ట్‌ఫోన్‌ల ఆధిపత్యం...

      మ్యూల్ అకౌంట్లపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం

      16 జిల్లాల్లో భారీ ఆపరేషన్ క్రాక్‌డౌన్ వేల ఖాతాలకు చెక్, వందల బ్రాంచ్‌ల్లో సోదాలు మన భారత్, హైదరాబాద్: సైబర్ నేరాలపై కట్టడి...

      విజయ్‌, రష్మిక జంటకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

      ఉదయ్‌పూర్‌లో వేడుకల సందడి మధ్య ప్రత్యేక లేఖతో అభినందనలు మన భారత్ ,ఎంటర్టైన్‌మెంట్ న్యూస్: టాలీవుడ్ ప్రముఖ నటుడు Vijay Deverakonda,...

      ఓకే యాప్ లో ‘మీ టికెట్’ అన్ని సేవలు..!

      క్యూలైన్లకు గుడ్‌బై.. ప్రయాణికులకు డిజిటల్ సౌకర్యాల విస్తరణ మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం...

      మే 12న టీజీ ఎడ్‌సెట్‌–2026 పరీక్ష..

      దరఖాస్తులకు గడువు ఏప్రిల్‌ 15 వరకు – మే 30న ఫలితాలు మన భారత్, తెలంగాణ రాష్ట్రంలో బీఎడ్ ప్రవేశాల కోసం...

      33 గంటల ట్రాఫిక్ నరకం.. ముంబై–పుణే ఎక్స్ప్రెస్‌వేపై స్తంభనం, హెలికాప్టర్‌లో వెళ్లిన పారిశ్రామికవేత్త!

      మన భారత్ , మహారాష్ట్ర: మహారాష్ట్రలోని ముంబై–పుణే ఎక్స్ప్రెస్‌వేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో భీకర ట్రాఫిక్ జామ్ నెలకొంది. దాదాపు...

      కాళేశ్వరాన్ని వాడుకలోకి తెస్తాం: సీఎం

      BRS విమర్శలకు ఘాటు కౌంటర్ మన భారత్ ,తెలంగాణ: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న ప్రతిపక్ష BRS ఆరోపణలకు ముఖ్యమంత్రి...

      Latest articles

      భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

      ఆటో బోల్తా .. ఒకరి మృతి

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

      ఆ ఏటీఎంలో మృతదేహం..!

      మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

      బీసీల హక్కుల కోసం పోరాటం..

      మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...