manabharath

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ సూపర్వైజర్ రజిత పేర్కొన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరేపల్లి, మొగుళ్లపల్లిలోని 4, 5 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన “గ్రాడ్యుయేషన్ డే” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లల మెదడు అభివృద్ధిలో...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ మార్పుల దృష్ట్యా అధికారులు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్లను జారీ చేశారు. ఆరెంజ్ అలెర్ట్ కింద ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్,...
spot_img

Keep exploring

పంటలకు తీవ్ర నష్టం.. రైతుల ఆందోళన

కామారెడ్డి, మన భారత్: కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలో మంగళవారం కురిసిన వడగళ్ల వాన రైతులకు పెద్ద దెబ్బతీసింది. ముఖ్యంగా...

ఆర్ఐ సంతోష్ సేవలు మరువలేనివి..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాంసి మండలానికి చెందిన ఆర్ఐ (Revenue Inspector) సంతోష్ రోడ్డు...

విద్యార్థిని మృతి కేసులో మలుపు.. రీ-పోస్ట్‌మార్టం

మన భారత్, తాంసి: నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిని సాయి లిఖిత మృతి కేసులో...

దివ్యాంగులపై అసెంబ్లీలో అత్యవసర చర్చ జరపాలి.. ఎమ్మెల్యే

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత, అదిలాబాద్...

నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధం..

మన భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర శాసనసభ స్థానాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం కీలక...

విత్తనాలపై రైతులకు అవగాహన సదస్సు

మన భారత్, తలమడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తలమడుగు మండలంలోని సాయి లింగి గ్రామంలో రైతులకు...

అసెంబ్లీలో హరీశ్ రావు వ్యాఖ్యలు వైరల్

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే Harish Rao చేసిన వ్యాఖ్యలు...

ఆ బిల్లులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.!

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఏడు ముఖ్యమైన బిల్లులకు...

రూ.40 కోట్ల మందుల మాయం.!

మన భారత్ , హైదరాబాద్:  పేద రోగులకు అందించాల్సిన భారీ విలువైన మందులు అక్రమంగా మాయమైన ఘటన తెలంగాణలో సంచలనం...

అంగన్వాడీ సమస్యలపై ధర్నా.!

మన భారత్, నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విప్లవ యోధుడు Bhagat Singh 95వ వర్ధంతిని...

ఇరుకు వంతెనతో ఇబ్బందులు తప్పేనా.?

మన భారత్,తాంసి:  తాంసి మండలంలోని పొన్నారి శివారులో ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై ఇరుకు వంతెన కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు...

భగత్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

మన భారత్, అచ్చంపేట: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనంలో మండల మహాసభ...

Latest articles

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

రైళ్లలో మగవారికి ఉచిత ప్రయాణం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తోంది. నగరవ్యాప్తంగా నడిచే...

రైతులకు శుభవార్త.. 45 లక్షల రైతులకు లాభం

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం రెండో విడత నిధులను...