manabharath

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన..

నవధాన్యాల ప్రాముఖ్యత, పీఎండీఎస్ పద్ధతులపై రైతులకు అవగాహన ప్రకృతి వ్యవసాయంతోనే భూసారం పరిరక్షణ, రైతుకు లాభదాయక సాగు: జేడీఏ వి.టి. రామారావు మన భారత్, గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని పిడిశీల గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రత్యేక సదస్సు ఘనంగా నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించడం, తక్కువ పెట్టుబడితో అధిక...

వర్షాకాలం రాకముందే బోర్లు వేయండి సార్..!

రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దళిత బస్తీ లబ్ధిదారుల ఆవేదన 21 మందికి మంజూరైన బోర్లలో ఐదుగురికే అమలు.. మిగతా లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని దళిత బస్తీ భూ లబ్ధిదారులు తమకు మంజూరైన బోర్లను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన...
spot_img

Keep exploring

పెన్షన్లలో అనర్హుల ఏరివేతకు స్పెషల్ డ్రైవ్

మరణించిన వారి పేర్ల తొలగింపుకు గ్రామ సభలు జూన్ 15లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో...

అలెర్ట్.. ఆ సమయంలో బయటకు రావద్దు

45 డిగ్రీలు దాటే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తీవ్రమైన వడగాల్పులపై వాతావరణ శాఖ హెచ్చరిక మన భారత్, ఉమ్మడి ఆదిలాబాద్...

ఆ వ్యక్తి మృతదేహం గుర్తింపు..!

కప్పర్ల వాసి తేలు గంగయ్యగా గుర్తింపు ఆత్మహత్యగా అనుమానం.. కారణాలపై దర్యాప్తు మన భారత్, తాంసి : తాంసి మండలంలోని మత్తడి వాగు...

అకాల వర్షాలకు రైతులు ఆందోళన చెందొద్దు..

ప్రతి జొన్న గింజను కొనుగోలు చేస్తాం – మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాల...

ఆదివాసీల సంక్షేమానికి అండగా ఐటీడీఏ

పీవీటీజీ గిరిజనుల సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం – ఐటీడీఏ పీఓ మంద మకరందు మన భారత్, ఉట్నూర్ : ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం...

ఆ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి..!

పాత 2005 చట్టాన్ని పునరుద్ధరించి అమలు చేయాలి – సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న తాంసి మండలంలో ఉపాధి కూలీల...

మత్స్య సంఘం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..

అధ్యక్షుడిగా అచ్చిబాబు ఎంపిక  ఘనంగా ప్రమాణ స్వీకారం మన భారత్, ధన్వాడ : ధన్వాడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి నూతన కార్యవర్గాన్ని...

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం..

రైతులకు నాణ్యమైన విత్తనాల అందుబాటుకు టాస్క్ ఫోర్స్ తనిఖీలు చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు – ఏవో పి సురేందర్...

కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లకు శ్రీకారం..

ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఏసీఈ గ్రూపుల్లో ప్రవేశాలకు ఆహ్వానం – ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేష్ మన భారత్, మొగుళ్లపల్లి : పదవ...

కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే జీవితం సాఫీ..

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.. – మొగుళ్లపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ నవత మన భారత్, మొగుళ్లపల్లి : మన శరీరంలోని అత్యంత...

కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక ప్రేరణ..

మన భారత్,తాంసి:  ప్రజాపాలన ప్రగతి నివేదిక కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు...

గ్రామ స్థాయిలో భీమా సేవలపై అవగాహన..

మన భారత్, విజయనగరం విజయనగరం డివిజన్ పరిధిలో గ్రామ స్థాయిలో పోస్టల్ భీమా సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని...

Latest articles

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన..

నవధాన్యాల ప్రాముఖ్యత, పీఎండీఎస్ పద్ధతులపై రైతులకు అవగాహన ప్రకృతి వ్యవసాయంతోనే భూసారం పరిరక్షణ, రైతుకు లాభదాయక సాగు: జేడీఏ వి.టి....

వర్షాకాలం రాకముందే బోర్లు వేయండి సార్..!

రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దళిత బస్తీ లబ్ధిదారుల ఆవేదన 21 మందికి మంజూరైన బోర్లలో ఐదుగురికే అమలు.. మిగతా...

గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం

వర్షాకాలానికి ముందే గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు మన భారత్,...

నిరుపేద విద్యార్థికి చేయూత..

బాసర IIITలో సీటు సాధించిన పేద విద్యార్థికి మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆర్థిక చేయూత మన భారత్...