ADBలోనే రికార్డు స్థాయి నామినేషన్స్.. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ వేడి 

Published on

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రికార్డు స్థాయిలో కొనసాగింది. చివరి రోజు అర్ధరాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా, భారీ సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం.

అధికారుల వివరాల ప్రకారం,

మొదటి రోజు 8 నామినేషన్లు

రెండో రోజు 141 నామినేషన్లు

మూడో రోజు ఒక్కరోజే 621 నామినేషన్లు

మొత్తంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 770 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలలోనే కాదు, మంచిర్యాల కార్పొరేషన్‌కు దీటుగా ఆదిలాబాద్‌లో ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికలపై ప్రజల్లో ఉన్న ఆసక్తి, రాజకీయ పార్టీల మధ్య పోటీ, స్వతంత్ర అభ్యర్థుల అధిక సంఖ్య ఈ రికార్డు స్థాయి నామినేషన్లకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అసలు రాజకీయ సమీకరణాలు మరింత స్పష్టమవుతాయని తెలుస్తోంది.

Latest articles

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

More like this

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...