తొలిరోజే నామినేషన్ల వరద.!

Published on

-Advertisement-

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహం ఉరకలు – సర్పంచ్, వార్డు స్థానాలకు భారీ ఎత్తున దరఖాస్తులు

మన భారత్, తెలంగాణ: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి రోజు నుంచే భారీ స్పందన లభించింది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు నామినేషన్ల దాఖలులో హడావుడి చేశారు. ఒక్కరోజులోనే 3,242 సర్పంచ్, 1,821 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు సమర్పించడంతో ఎన్నికల వేడి స్పష్టమైంది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకారం, తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఈ నెల 29 వరకు కొనసాగుతుంది. 30న పరిశీలన, డిసెంబర్ 3వ తేదీ వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

ఈ విడతలో మొత్తం 4,236 గ్రామాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే వచ్చిన భారీ నామినేషన్లు ఈ ఎన్నికల్లో పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో ముందుగానే సూచిస్తున్నాయి.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...