“లడ్డూ క్వాలిటీపై రాజీ లేదు’ : సజ్జల

Published on

-Advertisement-

‘లడ్డూ క్వాలిటీపై రాజీ లేదు’ – సజ్జల తీవ్ర వ్యాఖ్యలు, విచారణలో పారదర్శకత లేదంటూ విమర్శ

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: తిరుమల లడ్డూ నాణ్యతపై జరుగుతున్న వివాదం మరింత రాజకీయ రంగు సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని టార్గెట్ చేస్తూ లడ్డూ, నెయ్యి కల్తీ విచారణ సాగుతోందని ఆయన ఆరోపించారు.

“కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. తిరుమల లడ్డూ విషయంలో మేము ఎప్పుడూ రాజీపడలేదు. అదే కంపెనీలు అప్పుడు కూడా నెయ్యి సరఫరా చేసాయి, ఇప్పుడు కూడా వాటే కంపెనీలు అందిస్తున్నాయి. అంటే కల్తీకి ఎక్కడ అవకాశముంది?” అని సజ్జల ప్రశ్నించారు.

అంతేకాక, సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించిన సజ్జల… ప్రజల్లో సందేహాలు రేకెత్తించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. విచారణలో పూర్తిస్థాయి పారదర్శకత అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Latest articles

ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

జొన్న కొనుగోళ్లను పరిశీలించిన మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్ రైతులు ఆందోళన చెందాల్సిన...

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతం

“మన ఊరిలో ఒక్కరు కూడా బడిబయట ఉండరు” – సింగారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి “ప్రభుత్వ పాఠశాలలే ముద్దు.. ప్రైవేట్...

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష సూచన..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక పలు మండలాల్లో ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం మన...

నాలుగు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికుల ఆవేదన..

బకాయి వేతనాల చెల్లింపుకు రెండో రోజు పనుల బంద్ జూన్ 9లోపు జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు హెచ్చరిక మన భారత్,...

More like this

ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

జొన్న కొనుగోళ్లను పరిశీలించిన మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్ రైతులు ఆందోళన చెందాల్సిన...

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతం

“మన ఊరిలో ఒక్కరు కూడా బడిబయట ఉండరు” – సింగారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి “ప్రభుత్వ పాఠశాలలే ముద్దు.. ప్రైవేట్...

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష సూచన..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక పలు మండలాల్లో ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం మన...