మూడు కొత్త జిల్లాలకు ఆమోదం..

Published on

-Advertisement-

ఏపీకి మూడు కొత్త జిల్లాలు – పరిపాలనా వికేంద్రీకరణపై వేగం పెంచిన ప్రభుత్వం

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సంస్కరణలకు నూతన ఉత్సాహం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు త్వరలో అధికారికంగా అవతరించనున్నాయి. దీతో రాష్ట్రంలో సేవలు మరింత వేగవంతం అవుతాయని, ప్రజలకు పరిపాలన చేరువవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

అదనంగా అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి ప్రాంతాలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిపాలన మరింత సులభతరం కానుందని అధికారులు భావిస్తున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రజా సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, మౌలిక వసతుల అభివృద్ధి మరింత పటిష్టం కానున్నాయని అంచనా.

Latest articles

జొన్న రైతులకు అన్నదానం చేసిన నేతలు..

జొన్న రైతుల కోసం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం తాంసి సబ్ మార్కెట్ యార్డులో నాలుగో రోజు కొనసాగిన...

ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

జొన్న కొనుగోళ్లను పరిశీలించిన మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్ రైతులు ఆందోళన చెందాల్సిన...

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతం

“మన ఊరిలో ఒక్కరు కూడా బడిబయట ఉండరు” – సింగారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి “ప్రభుత్వ పాఠశాలలే ముద్దు.. ప్రైవేట్...

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష సూచన..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక పలు మండలాల్లో ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం మన...

More like this

జొన్న రైతులకు అన్నదానం చేసిన నేతలు..

జొన్న రైతుల కోసం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం తాంసి సబ్ మార్కెట్ యార్డులో నాలుగో రోజు కొనసాగిన...

ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

జొన్న కొనుగోళ్లను పరిశీలించిన మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్ రైతులు ఆందోళన చెందాల్సిన...

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతం

“మన ఊరిలో ఒక్కరు కూడా బడిబయట ఉండరు” – సింగారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి “ప్రభుత్వ పాఠశాలలే ముద్దు.. ప్రైవేట్...