రేపే రైతుల ఖాతాల్లోకి రూ.7,000 – సర్కార్ గుడ్‌న్యూస్

Published on

-Advertisement-

రేపే రైతుల ఖాతాల్లోకి రూ.7,000 – సర్కార్ గుడ్‌న్యూస్

మన భారత్, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ప్రభుత్వం రేపు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.7,000 జమ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. కడప జిల్లా పెండ్లిమర్రిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం ఎన్‌. చంద్రబాబు నాయుడు నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం కూడా నిర్వహించనున్నారు.

అర్హత వివరాలు తెలుసుకోవాలనుకునే రైతులు ప్రభుత్వ అధికారిక పోర్టల్ annadathasukhibhava.ap.gov.in ను సందర్శించవచ్చు. వెబ్‌సైట్‌లోని ‘Know Your Status’ ఆప్షన్‌ను క్లిక్ చేసి Aadhaar/మొబైల్ నంబర్ నమోదు చేస్తే తాము సహాయం పొందే అర్హులా కాదా అనేది వెంటనే తెలుసుకోవచ్చు.

రైతుల ఆర్థిక భారం తగ్గించేందుకు, పంట పెట్టుబడులకు ఉపయోగపడే విధంగా ఈ నిధుల విడుదల చేస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పథకం అమలుపై రైతుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి.

#PMKisan #AnnadataSukhibhava #APGovernment #FarmerSupport #ManaBharath.Com

Latest articles

రేపు ప్రజావాణి రద్దు.!

మన భారత్, ఆదిలాబాద్ మంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌లో సోమవారం ప్రజావాణి రద్దు ఆదిలాబాద్, జూలై 19: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో...

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్ మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ...

20 న మంత్రి జూపల్లి రాక..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ...

ఘనంగా అందెశ్రీ జయంతి..

జయ జయహే "తెలంగాణ" గీతంతో..తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నతమైన వ్యక్తి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వేముల...

More like this

రేపు ప్రజావాణి రద్దు.!

మన భారత్, ఆదిలాబాద్ మంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌లో సోమవారం ప్రజావాణి రద్దు ఆదిలాబాద్, జూలై 19: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో...

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్ మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ...

20 న మంత్రి జూపల్లి రాక..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ...