**శీర్షిక:**
మన భారత్, తలమడుగు/భీంపూర్:
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో కూలర్ స్విచ్ ఆన్ చేసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామపంచాయతీ పరిధిలోని మందపల్లి గ్రామానికి చెందిన ఆత్రం మీనాక్షి (32) ఆదివారం రాత్రి ఇంట్లో కూలర్ ఆన్ చేయడానికి స్విచ్ బోర్డ్ను...
మన భారత్, ఆదిలాబాద్ రూరల్:
మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విమానయాన సంస్థ SpiceJet లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసుల వివరాల ప్రకారం, వాగ్మారే రాజరత్న అనే వ్యక్తి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు...