తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్..

Published on

-Advertisement-

తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్

-తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి

మన భారత్,మొగుళ్ళపల్లి:

మాజీ,ముఖ్యమంత్రి..తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ జాతిపిత..బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రుడి ఉద్యమాన్ని పునికి పుచ్చుకున్న ఆయన వారసుడు కల్వకుంట్ల తారక రామారావు తండ్రికి తగ్గ తనయుడని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి కొనియాడారు. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినం సందర్భంగా చదువు అన్నారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ రాజకీయాలలో కేటీఆర్ పేరు ప్రఖ్యాతులుగాంచాడని, ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతూ..తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అరాచక పాలనను ఎదురిస్తున్నాడన్నారు.

మీ పవన్ కళ్యాణ్ రిపోర్టర్ మన భారత్ మొగుళ్ళ పల్లి 

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

Latest articles

పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలు తీసుకురావాలి: పీఆర్ఆర్

మన భారత్ | ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేలా కేంద్ర ప్రభుత్వం...

మిగిలింది ఆరు రోజులే..!

ఓటును సురక్షితం చేసుకోండి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట జూలై 25: ఎన్నికల సంఘం నిర్వహి స్తున్న ఎస్ ఐ...

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

మన భారత్ | న్యూఢిల్లీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన...

మీ-సేవ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

కూచులాపూర్‌లో మీ-సేవ కేంద్రం ప్రారంభం ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు, జూలై...

More like this

పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలు తీసుకురావాలి: పీఆర్ఆర్

మన భారత్ | ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేలా కేంద్ర ప్రభుత్వం...

మిగిలింది ఆరు రోజులే..!

ఓటును సురక్షితం చేసుకోండి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట జూలై 25: ఎన్నికల సంఘం నిర్వహి స్తున్న ఎస్ ఐ...

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

మన భారత్ | న్యూఢిల్లీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన...