మెరిసిన గురుకుల పాఠశాల విద్యార్థినులు..

Published on

-Advertisement-

 మన భారత్ ,ఆదిలాబాద్ :

తాంసి మండలంలోని బండల్ నాగపూర్ ఎంయాజేపీ గురుకుల పాఠశాల విద్యార్థినులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది పరీక్షల్లో పాఠశాల 100 శాతం ఫలితాలను సాధించి మరోసారి తన ప్రతిష్ఠను చాటుకుంది.

మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినుల్లో వర్శిని 579/600 మార్కులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, భవజ్ఞ మరియు లావణ్య తలో 576/600 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరి ప్రతిభపై విద్యా వర్గాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

విద్యార్థినుల విజయం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ అసుమతి, ఉపాధ్యాయ బృందం ఆనందం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, నాణ్యమైన బోధన, విద్యార్థుల కృషి ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వారు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థినులను ప్రోత్సహించారు.

విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సాధించిన ఫలితాలపై గర్వం వ్యక్తం చేస్తూ, పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో తాంసి మండలానికి మంచి గుర్తింపు లభించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

More like this

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...