కౌడాల మహేందర్ జన్మదిన వేడుకలు..

Published on

-Advertisement-

కౌడాల మహేందర్ జన్మదిన వేడుకలు.. కప్పర్లలో ప్రత్యేక పూజలు

మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు కౌడాల మహేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక పూజలు చేపట్టి, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కౌడాల మహేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన మరింత ముందుకు సాగాలని, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.

మహేందర్ ను సన్మానించిన మాజీ మంత్రి..

తాంసి మండలంలో పార్టీ బలోపేతానికి కౌడాల మహేందర్ చేస్తున్న కృషికి మాజీ మంత్రి బీఆర్ఎస్ రథసారథి కేటీఆర్ ప్రశంసించారు. గ్రామీణ సమస్యల పరిష్కారంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారని, ప్రజల మన్ననలు పొందుతున్న నాయకుడిగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. పుట్టినరోజు సందర్భంగా శాలువాలతో సత్కరించారు.

జన్మదిన వేడుకలు ఆత్మీయ వాతావరణంలో జరిగాయని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నదని పాల్గొన్న కార్యకర్తలు తెలిపారు.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...