అంబుగాం సర్పంచ్ కు ఘన సన్మానం..

Published on

-Advertisement-

అంబుగామ సర్పంచ్ యశ్వంత్ రావును శాలువాలతో సన్మానిస్తున్న ఆలయ కమిటీ 

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సాయి లింగి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబుగామ గ్రామ సర్పంచ్ తూర్పుబాయి యశ్వంత్ రావును ఆలయ కమిటీ ప్రత్యేకంగా సన్మానించింది. గ్రామ అభివృద్ధి, ఆలయ కార్యక్రమాలకు ఆయన అందిస్తున్న సహకారాన్ని గుర్తిస్తూ పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భజనలు, మంత్రోచ్ఛారణలతో మారుమోగింది. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి పట్ల ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటానని సర్పంచ్ యశ్వంత్ రావు ఈ సందర్భంగా తెలిపారు. భక్తుల సేవే గొప్ప సేవ అని, సాయి ఆశీస్సులతో గ్రామం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...