నయనతార బర్త్‌ డే.. రూ.10 కోట్ల సర్ప్రైజ్ గిఫ్ట్ 

Published on

-Advertisement-

నయనతార బర్త్‌ డే.. రూ.10 కోట్ల సర్ప్రైజ్ గిఫ్ట్ 

మన భారత్, సెలబ్రిటీ: సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ నయనతార బర్త్‌డే (నవంబర్ 18) సందర్భంగా, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ మరోసారి తన ప్రేమను విలాసవంతమైన గిఫ్ట్‌తో వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం భార్యకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇస్తూ ట్రెండ్‌ను కొనసాగిస్తున్న విఘ్నేశ్, ఈసారి నయనతారకు రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ ను గిఫ్ట్‌గా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సుమారు రూ.10 కోట్లు విలువ చేసే ఈ లగ్జరీ కారు, ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ బ్రాండ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ మోడల్ కావడం విశేషం. నయనతార ఆనందంగా ఈ బహుమతిని స్వీకరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

గత సంవత్సరం కూడా విఘ్నేశ్, నయనతారకు 5 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ GLS 600 కారును గిఫ్ట్ చేశారు. భర్త ప్రేమతో నిండిన ఈ ఖరీదైన బహుమతులు అభిమానుల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

సెలబ్రిటీ దంపతుల రాయల్ లైఫ్‌స్టైల్, లగ్జరీ కార్ల సేకరణపై నెట్‌జన్లలో హాట్ టాపిక్‌గా మారింది.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...