హైదరాబాద్ తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు..

Published on

-Advertisement-

హైదరాబాద్‌లో జరిగే ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీకి బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నాయకులు

మన భారత్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన ,నవంబర్ 1: పద్మశ్రీ అవార్డు గ్రహీత,  మందకృష్ణ మాధిగ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇంద్రపార్క్ నుండి ప్రారంభమయ్యే ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీకి రెబ్బెన మండలం నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా బయలుదేరారు.

అన్నగారి ఆదేశాల మేరకు ఈ ర్యాలీకి హాజరవ్వడానికి రెబ్బెన గ్రామపంచాయతీ ప్రాంగణం వద్ద గోగర్ల రాజేష్, చిలుముల నర్సింహులు, తైదల కృష్ణ, గొగర్ల రాజేష్, రోడ్డ శంకర్, గోగార్ల శ్రీనివాస్, అవిడపు గోపి, తిరుపతి మరియు పలువురు నాయకులు ఒకచోట చేరి, ర్యాలీ విజయవంతం చేయాలని సంకల్పబద్ధత వ్యక్తం చేశారు.

నాయకులు మాట్లాడుతూ, “మందకృష్ణ మాధిగ  ఆత్మగౌరవ యాత్ర దళిత సమాజ గౌరవం కోసం చేపట్టిన చారిత్రాత్మక ఉద్యమం. సమాజంలోని పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అందరం ఐక్యంగా కృషి చేయాలి” అని అన్నారు.

ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ర్యాలీకి వెళ్తూ నినాదాలతో మారుమ్రోగించారు. ర్యాలీ ద్వారా ప్రభుత్వం దళితుల హక్కుల సాధనకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...