బీరన్న బోనాల ఉత్సవాలు..

Published on

-Advertisement-

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీరన్న బోనాల ఉత్సవాలు

మన భారత్,మొగుళ్ళపల్లి:

ఆషాడ మాసం బోనాల ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీరన్న బోనాల ఉత్సవాలను కురుమ కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లతో మంగళ వాయిద్యాల మధ్య మహిళలు బోనాలను ఎత్తుకొని ర్యాలీగా బీరన్న గుడి వద్దకు వెళ్లి బోనాలను సమర్పించారు. అనంతరం టెంకాయలను కొట్టి, యాటపోతులతో బీరన్నకు హారతినిచ్చారు ఈ కార్యక్రమంలో రాస బిక్షపతి కురుమ, కురుమ కులస్తులు రాస ఐలయ్య, యాదవ సంఘం మండల నాయకులు కొడారి రాజు యాదవ్, మేకల సమ్మయ్య యాదవ్, ఉడుత బుచ్చయ్య యాదవ్, మహిళాలు తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ రిపోర్టర్ మన భారత్ మొగుళ్ళ పల్లి

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలు తీసుకురావాలి: పీఆర్ఆర్

మన భారత్ | ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేలా కేంద్ర ప్రభుత్వం...

మిగిలింది ఆరు రోజులే..!

ఓటును సురక్షితం చేసుకోండి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట జూలై 25: ఎన్నికల సంఘం నిర్వహి స్తున్న ఎస్ ఐ...

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

మన భారత్ | న్యూఢిల్లీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన...

మీ-సేవ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

కూచులాపూర్‌లో మీ-సేవ కేంద్రం ప్రారంభం ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు, జూలై...

More like this

పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలు తీసుకురావాలి: పీఆర్ఆర్

మన భారత్ | ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేలా కేంద్ర ప్రభుత్వం...

మిగిలింది ఆరు రోజులే..!

ఓటును సురక్షితం చేసుకోండి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట జూలై 25: ఎన్నికల సంఘం నిర్వహి స్తున్న ఎస్ ఐ...

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

మన భారత్ | న్యూఢిల్లీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన...