HomeTelangana

Telangana

      ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

      మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు పంపిణీ చేసిన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెనుకుల గట్టన్న, ఉపసర్పంచ్ నేర్పాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఎండలో కష్టపడుతున్న కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పంపిణీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు....

      తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

      మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు అడుగుతున్నారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.. తలమడుగు మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మీ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 39...
      spot_img

      Keep exploring

      స్మశానమా నీవు నిజం చెప్పకు.!

      - అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు – విద్యార్థిని మృతదేహానికి రీ-పోస్టుమార్టం మన భారత్, తెలంగాణ:  నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని సోషల్ వెల్ఫేర్...

      అసెంబ్లీలో హరీశ్ రావు వ్యాఖ్యలు వైరల్

      మన భారత్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే Harish Rao చేసిన వ్యాఖ్యలు...

      ఆ బిల్లులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.!

      మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఏడు ముఖ్యమైన బిల్లులకు...

      రూ.40 కోట్ల మందుల మాయం.!

      మన భారత్ , హైదరాబాద్:  పేద రోగులకు అందించాల్సిన భారీ విలువైన మందులు అక్రమంగా మాయమైన ఘటన తెలంగాణలో సంచలనం...

      రూ.10,320 తగ్గిన 10 గ్రాముల ధర.!

      మన భారత్, హైదరాబాద్:: బంగారం ధరలు మరోసారి భారీగా క్షీణించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ గోల్డ్ రేట్లు ఒక్కరోజులోనే...

      మీరు షాపింగ్‌లో మోసపోయారా.?

      మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈరోజుల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు....

      రైతు భరోసా జమ.. చెక్ చేసుకోండి.!

      మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో రైతులకు శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద...

      దివ్యాంగుల హామీలు వెంటనే అమలు చేయాలి

      మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో దివ్యాంగులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ దివ్యాంగుల సంఘం...

      రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ.!

      మన భారత్, ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గ్యాస్ కొరత సమస్య తలెత్తిన నేపథ్యంలో గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల ప్రజలకు...

      రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు..

      మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతును ధైర్యంగా...

      “రేవంత్ సర్కార్ చేసిన హత్యనే”.. కేటీఆర్

      మన భారత్, తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బీ) గ్రామానికి చెందిన తుడుం గణపతి అనే రైతు తన పంటను...

      అంగన్వాడీ టీచర్లకు కొత్త స్మార్ట్‌ఫోన్లు..

      మన భారత్, తెలంగాణ:  రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా...

      Latest articles

      ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

      మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

      తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

      మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

      Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

      మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

      ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

      మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...