HomeTelangana

Telangana

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను, సీఐ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో పరిశుభ్రత , రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల...

      గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

      వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హైదరాబాద్: మన భారత్ , ఆగస్టు,31 వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజలు, గిరిజనుల హక్కులు, జీవనోపాధి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని...
      spot_img

      Keep exploring

      ఈ- బ్యాటరీ సైకిళ్లకు పెరుగుతున్న ఆదరణ..

      మన భారత్, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై దృష్టి...

      సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిద్దాం: భాను ప్రకాష్

      మన భారత్, నారాయణపేట : పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని...

      ధాన్యం కొనుగోళ్లపై సచివాలయం వద్ద టీఆర్ఎస్ ధర్నా..

      మన భారత్, హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, తరుగు పేరిట బస్తాలకు కోత పెట్టడం నిలిపివేయాలని...

      బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు.. ఇన్‌ఛార్జిల నియామకం

      డిజిటల్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు.. 119 నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యుల నియామకం మన భారత్, హైదరాబాద్, మే 21:...

      పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి: ఎస్సై డి. సాయిక్రిష్ణ

      మహిళలకు అవగాహన కల్పించిన పోలీసులు.. శక్తి యాప్ డౌన్‌లోడ్ చేయించి నమోదు మన భారత్, విజయనగరం: పిల్లలకు చదువుతో పాటు క్రమశిక్షణ,...

      ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేనా.?

      వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని రుయ్యాడి గ్రామ లబ్ధిదారుల ఆవేదన మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో గత...

      7 నిమిషాల్లో క్యాన్సర్ చికిత్స.. భారత మార్కెట్లోకి రోచ్ సరికొత్త ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్

      మన భారత్, హైదరాబాద్: క్యాన్సర్ చికిత్స రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత స్విస్ ఫార్మా సంస్థ...

      భగీరథ్‌కు మద్దతుగా సోషల్ మీడియా పోస్టులు 14 మందిపై కేసులు

      మన భారత్, హైదరాబాద్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్న బండి భగీరథ్ కేసులో కీలక...

      నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయా.?

      మన భారత్, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ నికోబార్ దీవుల పరిసర ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ,...

      త్వరలో “లైవ్‌నెస్ ధృవీకరణ”కు శ్రీకారం

      మన భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (SERP) ఆధ్వర్యంలో అందిస్తున్న చెయ్యూత సామాజిక భద్రత...

      పెన్షన్లలో అనర్హుల ఏరివేతకు స్పెషల్ డ్రైవ్

      మరణించిన వారి పేర్ల తొలగింపుకు గ్రామ సభలు జూన్ 15లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో...

      భగీరథ్ ను అరెస్ట్ చేయాలని భారీ నిరసన..

      మన భారత్, హైదరాబాద్ హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన POCSO కేసు నేపథ్యంలో...

      Latest articles

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

      గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

      వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

      ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

      తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

      కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

      సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...