మన భారత్, వరంగల్ (నర్సంపేట):
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ వర్గాలు శంకర్ గౌడ్ మృతిని సాధారణ ఆత్మహత్యగా కాకుండా, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటనగా అభివర్ణించాయి. రెండున్నరేళ్లుగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడం,...
మన భారత్, తెలంగాణ:
ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు శంకర్ గౌడ్ మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, శంకర్ గౌడ్ మృతి సాధారణ ఆత్మహత్య కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటనగా అభివర్ణించారు. రెండున్నరేళ్లుగా ఆర్టీసీ...