HomeTelangana

Telangana

      దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి….

      మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని దివ్యాంగుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు 2016 చట్టం ప్రకారం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా మేడం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలని...

      కలెక్టర్ సభలో కరెంట్ అంతరాయం..

      మన భారత్, తలమడుగు : తాంసి మండలంలోని పొన్నారి గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన “మోదుగ మొగ్గలు” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అనూహ్యంగా కరెంట్ నిలిచిపోవడం కొంతసేపు అంతరాయం కలిగించింది. అయినప్పటికీ నిర్వాహకులు బ్యాటరీ మైక్ సాయంతో కార్యక్రమాన్ని కొనసాగించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను...
      spot_img

      Keep exploring

      గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల ఊతం

      సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదల మన భారత్ ,తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక బలం చేకూర్చేలా...

      అటు ఇంటర్ పరీక్షలు.. ఇటు మున్సిపల్ ఎన్నికలు

      పరీక్షల షెడ్యూల్‌పై ప్రభావం పడేనా? ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కోరిన ఇంటర్ బోర్డు మన భారత్ , తెలంగాణ: తెలంగాణలో...

      💥 భార్యాభర్తల గలీజ్ దందా..!

      💥 భార్యాభర్తల గలీజ్ దందా భండాఫోర్..! సోషల్ మీడియాలో వల వేసి శృంగార వీడియోలతో బెదిరింపులు – మూడు ఏళ్లలో...

      మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధం…

      51.92 లక్షల మంది ఓటర్లు మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం...

      ఫిబ్రవరి లోనే పరిషత్‌ ఎన్నికలు..!

      రూ.550 కోట్ల కేంద్ర నిధుల కోసం సర్కారు తొందర మన భారత్ | తెలంగాణ: రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ...

      మరో రెండు కొత్త పథకాలకు రేవంత్ సర్కార్ శ్రీకారం

      ఆ రెండు పథకాలను ఈ నెల 12న ప్రారంభించనున్న సీఎం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల సంక్షేమాన్ని...

      ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

      ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి–సర్కార్ భరోసా! మన భారత్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి...

      రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు..!

      తెలంగాణ బడ్జెట్‌–2025: రైతులకు భారీ వరం మన భారత్, తెలంగాణ:  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ...

      మన పల్లెకు పోదాం పదా..!

      💥సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్.. మన భారత్ తెలంగాణ:  సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం పల్లె బాట పడుతుంది....

      కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు

      కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు మన భారత్ హైదరాబాద్:  మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర నేపథ్యంలో తెలంగాణ రాజకీయ...

      మేడారం భక్తులకు టోల్ గేట్ భారం.?

      మేడారం భక్తులకు టోల్ గేట్ భారం? మన భారత్ మేడారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులపై టోల్ గేట్...

      సంక్రాంతి పండుగకు ప్రత్యేక అదనపు రైళ్లు

      సంక్రాంతి పండుగకు ప్రత్యేక అదనపు రైళ్లు మన భారత్, తెలంగాణ: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ...

      Latest articles

      దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి….

      మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని దివ్యాంగుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు 2016 చట్టం ప్రకారం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు...

      కలెక్టర్ సభలో కరెంట్ అంతరాయం..

      మన భారత్, తలమడుగు : తాంసి మండలంలోని పొన్నారి గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన “మోదుగ మొగ్గలు” పుస్తక ఆవిష్కరణ...

      భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

      ఆటో బోల్తా .. ఒకరి మృతి

      మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...