జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్టాపర్లు, రేడియం హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
ట్రాఫిక్ నియమాల పాటనతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యం: పోలీసులు
మన భారత్, విజయనగరం:
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ విజయనగరం జిల్లా డెంకాడ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా డెంకాడ...
ఆస్తమా బాధితుల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రత్యేక ఏర్పాట్లు
దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు, బాధితులు
మన భారత్, హైదరాబాద్:
ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నేటి నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆస్తమా,...