ఆదిలాబాద్ పట్టణం, ఆగస్టు 28 (మన భారత్): రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ రక్షణ సేన బోథ్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ రాథోడ్ బాపురావు నివాసంలో రాఖీ వేడుకలు ఆప్యాయంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు యువసేనకు చెందిన కాంతారావు తన కుటుంబ సభ్యులతో కలిసి రాథోడ్ బాపురావును కలిశారు. రక్షాబంధన్ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి...
డీజే, వాహనం సీజ్.. ర్యాలీ నిర్వాహకులు, డీజే యజమాని, వాహన యజమానిపై చర్యలు
ఆదిలాబాద్, ఆగస్టు 26: అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించిన ఘటనపై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన డీజేను, దానికి వినియోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ర్యాలీ నిర్వాహకులు,...