రిపోర్టర్కు యజమాని హోదా: జర్నలిజంలో కొత్త మోడల్కు ‘మన భారత్’ శ్రీకారం
మన భారత్, న్యూఢిల్లీ: ప్రస్తుత మీడియా రంగంలో అనేక సంస్థలకు లాభమే ప్రధాన లక్ష్యంగా మారిన వేళ, ఫీల్డ్లో పనిచేసే రిపోర్టర్లకు యజమానులుగా ఎదిగే అవకాశం కల్పిస్తూ ‘మన భారత్’ ప్రత్యేకమైన, ప్రగతిశీల జర్నలిజం మోడల్ను అమలు చేస్తోంది. సంప్రదాయ మీడియా వ్యవస్థలో రిపోర్టర్ కేవలం ఉద్యోగిగా పరిమితమయ్యే పరిస్థితులకు...
🚆ఇక మొబైల్లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
రైల్వే కీలక నిర్ణయం
మన భారత్, న్యూఢిల్లీ: ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్న సమయంలో టికెట్ ఇన్స్పెక్టర్ కు టిక్కెట్లపై అనుమానం వచ్చింది. తరువాత టిక్కెట్లను పరిశీలించినప్పుడు అన్ని టిక్కెట్లు ఏఐ (A.I.) ఉపయోగించి రూపొందించినట్లు వెల్లడైంది. ఈ సంఘటన తర్వాత రైళ్లలో రిజర్వ్ చేయని కంపార్ట్మెంట్లలో..అత్యధిక మోసపూరిత టిక్కెట్స్ ను గమనించింది రైల్వే
పెరుగుతున్న డిజిటల్...