మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన..

Published on

-Advertisement-

ఆదిలాబాద్‌లో ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

– రిమ్స్‌లో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ (CCU)ను మంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు.

రిమ్స్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. అత్యవసర చికిత్స అవసరమైన రోగులకు ఈ యూనిట్ ఎంతో ఉపయోగకరంగా నిలవనుందని, జిల్లా వైద్య మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయని తెలిపారు.

అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.

జిల్లా పర్యటన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించడంతో పాటు, ప్రజల సమస్యలను తెలుసుకునే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...