ఎస్సైని కలిసిన పొన్నారి నాయకులు..

Published on

-Advertisement-

ఎస్సైని కలిసిన పొన్నారి పాలకవర్గం

మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని పొన్నారి గ్రామ పాలకవర్గం ఎస్సై జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పాలకవర్గం సభ్యులు ఆయనను కలిసి గ్రామాభివృద్ధి, శాంతి భద్రతల అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎస్సై జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తే గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటుందన్నారు. గ్రామాభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొన్నారి గ్రామ సర్పంచ్ తలారి భూమన్న, ఉప సర్పంచ్ రాంరెడ్డి, నాయకులు స్వామి, నరేష్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సమస్యలను సమిష్టిగా పరిష్కరించుకోవాలన్న సంకల్పంతో పాలకవర్గం ముందుకు సాగుతుందని వారు పేర్కొన్నారు.

Latest articles

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...

ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ

మన భారత్, బీంపూర్: భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ప్రహరీ గోడ నిర్మాణానికి శుభారంభం...

More like this

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...