పుట్ బాల్ గుర్తుకు ఆశీర్వాదం ఇవ్వండి..!

Published on

-Advertisement-

ఫుట్‌బాల్ గుర్తుకు ఆశీర్వాదం ఇవ్వండి: సర్పంచ్ అభ్యర్థి రత్న ప్రకాష్ కృష్ణ విజ్ఞప్తి

మన భారత్, తాంసి: తాంసి గ్రామ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, అందరూ ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి రత్న ప్రకాష్ కృష్ణ గ్రామ ప్రజలను కోరారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్న ఆయన, మంచి పాలన, పారదర్శకత, గ్రామాభివృద్ధి తన లక్ష్యమని తెలిపారు.

తాంసిలో పెండింగ్‌లో ఉన్న రహదారులు, తాగునీటి సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థ, మహిళా యువత అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తానని మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు సమిష్టిగా సహకరిస్తే తాంసిని అభివృద్ధి మోడల్‌గా మార్చే నిబద్ధత తనకుందని చెప్పారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...