40 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ – సీఎం రేవంత్ హామీ

Published on

-Advertisement-

💥త్వరలో మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ – సీఎం రేవంత్ హామీ

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో భారీ నియామకాల దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజు ఇదేనని, అదే రోజు ఉద్యమ వీరుడు శ్రీకాంతాచారి బలిదానం గుర్తు చేసుకుంటూ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్ సభలో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 60 వేల ఖాళీలను భర్తీ చేసిన ప్రభుత్వం, త్వరలో మరిన్ని 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు వెల్లడించారు.

రెండున్నరేళ్లలో మొత్తం లక్ష ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. 2001లో ఉద్యమం ఈ ప్రాంతం నుంచే అగ్నిజ్వాలలా ప్రారంభమై, 2004లో కరీంనగర్ సభలో సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర హామీ ఇచ్చిన సంగతి గుర్తుచేశారు.

రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాల కల్పన తమ ప్రభుత్వ ప్రాధాన్యమని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. 

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...