రాష్ట్రాల విపత్తు యంత్రాంగాలు అలర్ట్‌

Published on

📰 Generate e-Paper Clip

💥తుపాను ‘దిత్వాహ్’ బంగాళాఖాతంలో వేగం పెంచింది

తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు ఆదివారం అతి చేరువ

మన భారత్, స్టేట్ డెస్క్ :నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం శనివారం తుపానుగా మారింది. ఈ తుపానుకు ‘దిత్వాహ్’ అనే పేరు యెమన్ దేశం పెట్టిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుపాను ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా వైపు గంటకు సగటున 15 కి.మీ వేగంతో కదులుతోంది.

అధికారుల సమాచారం ప్రకారం, దిత్వాహ్ తుపాను

* ట్రింకోమలీ (శ్రీలంక)**కు – 200 కి.మీ

* పుదుచ్చేరికి – 610 కి.మీ

*చెన్నై ఆగ్నేయానికి – 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తాజా అంచనాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు తుపాను చేరే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని అధికార యంత్రాంగం సూచించింది.

Latest articles

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

More like this

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...