నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Published on

-Advertisement-

ఢిల్లీలో ఇండో–యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం రేవంత్
తరువాత కాంగ్రెస్‌ పెద్దలతో కీలక సమావేశం – రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించే అవకాశం

మన భారత్‌, న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో జరుగుతున్న ఇండో–యూఎస్ సమ్మిట్‌ ప్రతినిధి బృందంతో భేటీ కానున్నారు. ఇరుదేశాల మధ్య వ్యాపార, సాంకేతిక, విద్యా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం సాగనుంది. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు, ఐటీ, రక్షణ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్‌ సెక్టార్‌ రంగాల్లో సంయుక్త ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.

సమావేశం అనంతరం సీఎం రేవంత్ ఢిల్లీలోనే పార్టీ ప్రధాన నేతలతో కూడా ముఖాముఖి చర్చలు జరపనున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే ప్రభుత్వ పథకాల అమలు పై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల తెలంగాణలో పెట్టుబడులు పెంచేందుకు అమెరికా సంస్థలు చూపుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, ఈ భేటీ కీలకంగా మారనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రేవంత్‌తోపాటు ముఖ్య అధికారుల బృందం కూడా సమావేశంలో పాల్గొననుంది.

Latest articles

మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు...

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా...

ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయం… ప్రైవేట్ వాహనాలతో సేవలు

మన భారత్, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు...

More like this

మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు...

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా...