ఆదిలాబాద్ జిల్లాలో కవిత పర్యటనకు ఏర్పాట్లు

Published on

-Advertisement-

ఆదిలాబాద్ పర్యటనకు సిద్ధమైన జాగృతి అధ్యక్షురాలు కవిత.. నవంబర్ 3, 4న ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో పాల్గొననున్నారు

మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నవంబర్ 3, 4 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు మండలాలను సందర్శించి, మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థులు, యువతతో భేటీ కానున్నారు. ఈ వివరాలను జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. కవిత పర్యటన సందర్భంగా జాగృతి కార్యకర్తలతో సమావేశమై, సంస్థ భవిష్యత్ కార్యకలాపాలపై సూచనలు ఇవ్వనున్నారని ఆయన చెప్పారు. జిల్లాలో ఎక్కడా కొత్త కమిటీలు ఏర్పాటు కాలేదని, ఇప్పటికే ఉన్న పాత కమిటీ లే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కవిత పర్యటనతో ఆదిలాబాద్ జాగృతి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నదని ఆయన పేర్కొన్నారు. కవిత పర్యటన విజయవంతం కావడానికి జాగృతి సభ్యులు, నాయకులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించినట్లు సమాచారం.

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...