మొగుళ్ళపల్లి పెద్ద వాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరందించాలని వినతి పత్రం అందించిన రైతులు
మన భారత్,మొగుళ్ళపల్లి:
మొగుళ్ళపల్లి మండలం ఇస్సిపేట, పాత ఇస్సిపేట,చింతలపల్లి,రంగాపురం,గ్రామాల రైతులకు పంట పొలాలకు పెద్దవాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నిరంధించాలని కోరుతూ సర్పంచ్ యార ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో రైతులు చీఫ్ ఇంజనీరింగ్ కలిశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సహకారంతో లిఫ్ట్ పంప్ సెట్ మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుజాత -సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు, గాజుల పరుశురాములు , రైతులు ,తదితరులు పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
