యూరియా యాఫ్ ను రద్దు చేయాలి

Published on

-Advertisement-

యూరియా యాఫ్ ను తక్షణమే రద్దు చేయాలి

బీఆర్ఎస్ యువజన నాయకుడు రాస ప్రశాంత్

మన భారత్, మొగుళ్ళపల్లి:

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ విధానం వల్ల సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీన్ని తక్షణమే రద్దు చేసి, పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని బీఆర్ఎస్ యువజన నాయకుడు రాస ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాప్ పనితీరు సక్రమంగా లేకపోవడం, నిరక్షరాస్యులైన రైతులకు స్మార్ట్‌ఫోన్‌ల వాడటం కష్టంగా మారడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ యాప్ విధానంపై రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాంకేతిక యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ, దుకాణాల్లో యూరియా నిల్వలు లేవని చెప్పడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అవగాహన లేకపోవడం ఎక్కువ మంది రైతులకు స్మార్ట్‌ఫోన్ వాడకం, యాప్ ఆపరేట్ చేయడం తెలియదన్నారు. ఈ యాప్ విధానాన్ని ఎత్తివేయాలని కోరుతూ రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటాలను చేస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...