సద్గురు సుందరచైతన్యానందుల స్వామి పుట్టిన రోజు వేడుకలు

Published on

-Advertisement-

పొన్నారి మురళీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు

మన భారత్, ఆదిలాబాద్:

పూజ్య సద్గురు దేవులు శ్రీ శ్రీ శ్రీ స్వామి సుందరచైతన్యానందుల వారి 78వ జన్మదినాన్ని(పుట్టినరోజు) పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలోని మురళీకృష్ణ ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మురళీకృష్ణ ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేపట్టి మహా మంగళహారతులు నిర్వహించారు.

 

సద్గురు సుందరచైతన్యానందుల స్వామివారి ఆధ్యాత్మిక బోధనలు సమాజానికి మార్గదర్శకమని, సేవ, శాంతి, సద్భావనలతో జీవించాలనే సందేశాన్ని వారు అందించారని భక్తులు పేర్కొన్నారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణలు, భజనలతో మార్మోగింది.

 

ఈ కార్యక్రమంలో సుందర సత్సంగ్ సభ్యులు మలపతి సుభాష్, రావుల పోతన్న, రాజేష్ ,పొచ్చన్న, మహేందర్, రామన్న, మల్లయ్య, భగవాండ్లు, సురేందర్, విలాస్ ఆలయ నిర్వాహకులు, సద్గురు భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో భాగమయ్యారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివరించాలని భక్తులు ఆకాంక్షించారు.

Latest articles

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...

ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ

మన భారత్, బీంపూర్: భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ప్రహరీ గోడ నిర్మాణానికి శుభారంభం...

More like this

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...