జామిడి సర్పంచ్ అభ్యర్థిగా అశోక్ నామినేషన్ దాఖలు..

Published on

-Advertisement-

జామిడిలో బీఆర్ఎస్ జోరు… సర్పంచ్ అభ్యర్థిగా అశోక్ నామినేషన్

మన భారత్, తాంసి: తాంసి మండలంలోని జామిడి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి వేడెక్కుతోంది. గ్రామ సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ పార్టీ తరఫున అశోక్ సోమవారం కప్పర్ల నామినేషన్ కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఆయన అనుచరులు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహ వాతావరణాన్ని సృష్టించారు.

నామినేషన్ అనంతరం యువ నాయకుడు అశోక్ మాట్లాడుతూ… “గ్రామ అభివృద్ధే మా లక్ష్యం. మౌలిక వసతుల విస్తరణ, తాగునీటి సమస్య పరిష్కారం, రహదారి సదుపాయాల మెరుగుదల, పల్లె ప్రగతి కార్యక్రమాల అమలు— ప్రతి రంగంలో ప్రజల కోసం పనిచేస్తా. గ్రామస్తుల ఆశీర్వాదం ఉంటే జామిడిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా” అని పేర్కొన్నారు.

అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ నాయకుడు కౌడాల మహేందర్ పాల్గొని అశోక్‌కు మద్దతు తెలిపారు. జామిడి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా నిలవడం, సర్పంచ్ పోటీకి పొత్తుల బలం చేకూర్చిందని స్థానిక రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...