యువత చూపు.. గండ్రత్ అరుణ్ వైపు

Published on

-Advertisement-

కప్పర్లలో యువత చూపు.. సర్పంచ్ అభ్యర్థి అరుణ్ వైపు

మన భారత్, తాంసి: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో రాజకీయ వేడి చురుగ్గా కొనసాగుతోంది. గ్రామ యువనేత గండ్రత్ అరుణ్ సోమవారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామ యువత దృష్టి ఆయన వైపుకు మళ్లింది.

నామినేషన్ అనంతరం గండ్రత్ అరుణ్ మాట్లాడుతూ… “గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, యువత సాధికారత మా లక్ష్యాలు. ఆలోచించి ఓటు వేసి గ్రామ భవిష్యత్తు తీర్చిదిద్దాలి”అని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.

అభ్యర్థితో పాటు నాయకులు కౌడాల నారాయణ, సంతోష్ పాల్గొన్నారు. గ్రామంలో యువత మద్దతు అరుణ్ వైపు సంఘటితం కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మండలంలోని 14 గ్రామపంచాయతీలో సోమవారం నాటికి సర్పంచ్ 31, వార్డ్ సభ్యులు 69 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...