అయ్యప్ప స్వాములకు శుభవార్త..

Published on

-Advertisement-

అయ్యప్ప స్వాములకు శుభవార్త… ఇరుముడి తో విమాన ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

మన భారత్, న్యూఢిల్లీ: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. ఇకపై ఇరుముడి కట్టుతోనే భక్తులు విమానాల్లో ప్రయాణించేందుకు అనుమతి లభించింది. ఈరోజు నుంచే అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు జనవరి 20 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర విమానయానశాఖ ప్రకటించింది.

విమానాల్లో ఇరుముడి అనుమతికి సంబంధించిన అధికారిక అనుమతులను జారీ చేసినట్టు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శబరిమల యాత్ర సీజన్‌లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

“భక్తులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. భద్రతా నిబంధనలకు లోబడి ఇరుముడి కట్టుతో విమాన ప్రయాణం చేయవచ్చు,” అని మంత్రి స్పష్టం చేశారు. శబరిమల యాత్రకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం భక్తులకు పెద్ద ఉపశమనంగా భావిస్తున్నారు.

దీంతో శబరిమల అయ్యప్పస్వామి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest articles

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....

విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో అసిస్టెంట్ లైన్...

More like this

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....