భార్యపై దాడి… భర్త రిమాండ్‌కు

Published on

-Advertisement-

మద్యం మత్తులో భార్యపై దాడి… భర్త రిమాండ్‌కు తరలింపు

మన భారత్, తాంసి: మండలంలోని కప్పర్ల గ్రామంలో గృహహింస ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ ఫణిదర్ తెలిపారు.

సీఐ వివరాల మేరకు.. కప్పర్ల గ్రామానికి చెందిన మల్లెల నరేష్ మద్యానికి బానిసై తరచూ భార్య లావణ్యతో గొడవపడి వేధింపులకు గురి చేసేవాడు. ఈ నెల 23న పరిస్థితి మరింత విషమించి, మద్యం మత్తులో నరేష్ ఇనుప పట్టితో తన భార్యపై దాడి చేశాడు. దీంతో లావణ్య తీవ్రగాయాలతో వేదన అనుభవించాల్సి వచ్చింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, బుధవారం నరేష్‌ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆయనను రిమాండ్‌కు తరలించేందుకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ చర్యల్లో సీఐ ఫణిదర్‌తో పాటు ఎస్సై జీవన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Latest articles

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష సూచన..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక పలు మండలాల్లో ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం మన...

నాలుగు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికుల ఆవేదన..

బకాయి వేతనాల చెల్లింపుకు రెండో రోజు పనుల బంద్ జూన్ 9లోపు జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు హెచ్చరిక మన భారత్,...

ఉపాధి హామీ మహిళలకు భద్రత, చట్టాలపై అవగాహన

నాతవలసలో మహిళలతో ఎస్సై సన్యాసి నాయుడు సమావేశం శక్తి యాప్, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణపై విస్తృత చర్చ మన...

మరికాసేపట్లో మున్నూరు కాపు అధ్యక్షుడిగా తోట శివన్న ప్రమాణ స్వీకారం..

నేడు మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం నూతన కమిటీ బాధ్యతల స్వీకారం – సమాజ అభ్యున్నతికి కృషి చేయనున్న...

More like this

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష సూచన..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక పలు మండలాల్లో ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం మన...

నాలుగు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికుల ఆవేదన..

బకాయి వేతనాల చెల్లింపుకు రెండో రోజు పనుల బంద్ జూన్ 9లోపు జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు హెచ్చరిక మన భారత్,...

ఉపాధి హామీ మహిళలకు భద్రత, చట్టాలపై అవగాహన

నాతవలసలో మహిళలతో ఎస్సై సన్యాసి నాయుడు సమావేశం శక్తి యాప్, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణపై విస్తృత చర్చ మన...