నేడు కొడంగల్ కు సీఎం రేవంత్‌ రాక..

Published on

-Advertisement-

నేడు కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి — గ్రీన్ ఫీల్డ్ కిచెన్ శంకుస్థాపన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గం కొడంగల్ ను సందర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన, పోషకాహారం తో కూడిన భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించబోయే గ్రీన్ ఫీల్డ్ కిచెన్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని 316 ప్రభుత్వ పాఠశాలలలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో, ఇదే నమూనాను మధ్యాహ్న భోజనానికి కూడా విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ద్వారా, వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ శుభ్రంగా, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల పోషకాహార ప్రమాణాన్ని మరింతగా పెంచే దిశగా ఈ ప్రాజెక్ట్ కీలకపాత్ర పోషించనుంది.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...