నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Published on

-Advertisement-

ఢిల్లీలో ఇండో–యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం రేవంత్
తరువాత కాంగ్రెస్‌ పెద్దలతో కీలక సమావేశం – రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించే అవకాశం

మన భారత్‌, న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో జరుగుతున్న ఇండో–యూఎస్ సమ్మిట్‌ ప్రతినిధి బృందంతో భేటీ కానున్నారు. ఇరుదేశాల మధ్య వ్యాపార, సాంకేతిక, విద్యా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం సాగనుంది. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు, ఐటీ, రక్షణ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్‌ సెక్టార్‌ రంగాల్లో సంయుక్త ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.

సమావేశం అనంతరం సీఎం రేవంత్ ఢిల్లీలోనే పార్టీ ప్రధాన నేతలతో కూడా ముఖాముఖి చర్చలు జరపనున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే ప్రభుత్వ పథకాల అమలు పై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల తెలంగాణలో పెట్టుబడులు పెంచేందుకు అమెరికా సంస్థలు చూపుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, ఈ భేటీ కీలకంగా మారనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రేవంత్‌తోపాటు ముఖ్య అధికారుల బృందం కూడా సమావేశంలో పాల్గొననుంది.

Latest articles

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...

సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!

మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి...

More like this

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...