నేడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్

Published on

-Advertisement-

భారీ భద్రతా ఏర్పాట్లు.. 58 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో సీల్

మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉపఎన్నిక పోలింగ్ నేడు జరుగనుంది.. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికలో వేలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు..

పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీసీటీవీ పర్యవేక్షణ, అదనపు పోలీసు బలగాల మోహరింపు చేపట్టారు. నగర పోలీసులు, ఎలక్టోరల్ ఆబ్జర్వర్లు సజావుగా ఓటింగ్ జరగడానికి చర్యలు తీసుకుంటారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 2.75 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో యువత, మహిళలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తే సాయంత్రం వరకు 70 శాతం పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అటు రాబోయే 14న కౌంటింగ్ జరగనుంది. ఆ రోజు ఫలితాలతో జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలు మారనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Latest articles

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...

సబ్-రిజిస్ట్రార్ లో అవినీతి చేపలు.!

మన భారత్, వరంగల్: వరంగల్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అవినీతి...

More like this

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

మన భారత్, ఆదిలాబాద్ : లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్...

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి...