రేపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్..

Published on

-Advertisement-

రేపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ – స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటించిన కలెక్టర్
నవంబర్ 14న కౌంటింగ్ రోజు కూడా సెలవు

మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ రేపు జరగనున్న నేపథ్యంలో, ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఐటీ కంపెనీలకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఉపఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, మరియు ప్రభుత్వ యంత్రాంగం సజావుగా పనిచేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ నిర్వహణలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా అధికారులు తెలిపారు.

అలాగే ఈ నెల 14న కౌంటింగ్ జరిగే ప్రాంతంలో కూడా సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని పోలీసులు సూచించారు.

ప్రజలు స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు.

Latest articles

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా...

ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయం… ప్రైవేట్ వాహనాలతో సేవలు

మన భారత్, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు...

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం...

More like this

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా...

ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయం… ప్రైవేట్ వాహనాలతో సేవలు

మన భారత్, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు...