HomeTelangana

Telangana

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను, సీఐ సతీష్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో పరిశుభ్రత , రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల...

      గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

      వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హైదరాబాద్: మన భారత్ , ఆగస్టు,31 వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజలు, గిరిజనుల హక్కులు, జీవనోపాధి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని...
      spot_img

      Keep exploring

      తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహాకారం అవసరం..

      మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

      రూ.9500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..

      మన భారత్, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి...

      రేవంత్ జీ.. బీజేపీలోకి వచ్చేయ్ : మోదీ

      మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య...

      కామారెడ్డిలో గ్యాస్ ట్యాంకు పేలుడు కలకలం..

      -కారులో గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా పేలిన ట్యాంకు -మంటల్లో దగ్ధమైన మూడు కార్లు, ద్విచక్రవాహనం -భారీ శబ్దంతో భయాందోళనకు గురైన స్థానికులు మన...

      హాంటా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలి..

      మన భారత్, ఆరోగ్యం:  ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వైరస్‌లలో హాంటా వైరస్ ఒకటి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు,...

      ఆదర్శ పాఠశాల పిలుస్తోంది..!

      మన భారత్, తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్స్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం...

      రాష్ట్ర మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు..

      మన భారత్ ముస్తాపాపూర్: ముస్తాఫాపూర్ గ్రామంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్...

      నామినేటెడ్ పదవుల పండగ : కాంగ్రెస్

      మన భారత్ | హైదరాబాద్ : తెలంగాణలో నామినేటెడ్ పదవుల కేటాయింపులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా...

      లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ…

      మన భారత్ | బోధన్ క్రైం న్యూస్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు...

      లంచం కేసులో ఘర్షణాత్మక ట్విస్ట్..

      మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అవినీతి కేసు వెలుగులోకి రావడంతో సంచలనం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్...

      కొనుగోలు ఆలస్యం రైతుల ప్రాణాలు తీస్తోంది

      మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో వడ్లు కొనుగోలు ఆలస్యం కారణంగా ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటనలు కలకలం రేపుతున్నాయి....

      మద్యం ధరలు పెంపు సంకేతాలు..!

      మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయన్న వార్తలు వినియోగదారుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ధరలను...

      Latest articles

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

      ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

      గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

      వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

      ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

      తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

      కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

      సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...