📰 Generate e-Paper Clip

HomeTelangana

Telangana

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి జి రామ్ జి పేరు పెట్టడాన్ని నిరసిస్తూ, ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ (04) మరియు ఎ.యన్.యమ్. (05) ఉద్యోగాల భర్తీ కోసం మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి తేది 10-11-2025 నుంచి జిల్లా విద్యాశాఖాధికారి మరియు ఎక్స్...
spot_img

Keep exploring

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం

వ్యయం 12% తగ్గనుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం బీఆర్‌ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల...

బీఆర్ఎస్ నేతలు స్టూవర్ట్‌పురం దొంగలా?”

“మేము దండుపాళ్యం బ్యాచ్ అయితే... మీరు స్టూవర్ట్‌పురం దొంగలా?” — మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘాటుగా హరీశ్‌రావుపై విమర్శలు హైదరాబాద్‌:...

మొంథా తుఫాన్‌పై సీఎం రేవంత్ అప్రమత్తం

 ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి అని అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో...

జూబ్లీహిల్స్ లో జోరుగా కాంగ్రెస్ ప్రచారం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రహమత్‌నగర్‌లో ప్రచారం చేపట్టిన ఓబీసీ చైర్మన్ గొల్ల కృష్ణయ్య మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్...

ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు..

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ఎగ్జామ్ మార్చి 18 వరకు పరీక్షలు షెడ్యూల్ కు ఆమోదం తెలిపిన సర్కారు ఈ సారి పరీక్ష...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రౌడీషీటర్‌కి కాంగ్రెస్ టికెట్..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రౌడీషీటర్‌కి కాంగ్రెస్ టికెట్.. -కేసీఆర్ ఎద్దేవా మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ రౌడీ...

908 కేజీల గంజాయి పట్టివేత

908 కేజీల గంజాయి పట్టివేత — రూ.2.7 కోట్ల విలువైన మత్తు పదార్థం స్వాధీనం, ముగ్గురు అరెస్ట్ మన భారత్,...

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 81 మంది అభ్యర్థులు బరిలో!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 135 నామినేషన్లకు ఆమోదం — 81 మంది అభ్యర్థులు బరిలో! హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల...

మధ్యాహ్న భోజనం నిధులు రూ.98.3 కోట్లు విడుదల

మధ్యాహ్న భోజన పథకం నిధులు రూ.98.3 కోట్లు విడుదల వంట కార్మికుల గౌరవ వేతనం ఆగస్టు వరకు – విద్యాశాఖ...

Latest articles

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...