యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్కు ఘన సన్మానం
మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన నోముల అనసూయ–గంగన్న దంపతుల కుమారుడు సాయి కిరణ్ యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) పరీక్షల్లో ఆల్ ఇండియా 82వ ర్యాంకు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. సాయి కిరణ్ సాధించిన ఈ ఘన...
జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం
మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్....