మన భారత్, హైదరాబాద్: ఆన్లైన్లో ఫుడ్, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ప్రముఖ ఆన్లైన్ డెలివరీ సంస్థల గోదాములు, డార్క్ స్టోర్లలో నిర్వహించిన తనిఖీల్లో తీవ్ర లోపాలు వెలుగులోకి వచ్చాయి. కుళ్లిన కూరగాయలు, పాడైపోయిన ప్రూట్స్, ఎక్స్పెరీ డేట్ అయిపోయిన ఆహారపదార్థాలు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టో,...
తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్..
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా తాంసి మండల తుడుం దెబ్బ అధ్యక్షులు, అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్ తో పాటు జిల్లా వ్యాప్తంగా తుడుం దెబ్బ నాయకులు,...