ప్రభుత్వం నెలకు రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తోంది: మంత్రి జూపల్లి

Published on

ప్రభుత్వం నెలకు రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తోంది: మంత్రి జూపల్లి

మన భారత్, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంతటి ఒత్తిడిలో ఉన్నా సంక్షేమ పథకాలపై ఎలాంటి తగ్గింపులు లేవని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. బోథ్‌లో సోమవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యేంతవరకు భారీ అప్పుల భారంతో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేస్తూ, ప్రతి నెలా ప్రభుత్వం రూ.6,500 కోట్లు వడ్డీ రూపంలో చెల్లిస్తూ ఉందని వెల్లడించారు.

అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గదని, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని జూపల్లి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్ల పాటు అధికారం కొనసాగించే స్థిరమైన బలం కలిగి ఉందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

Latest articles

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

More like this

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....