భార్యపై దాడి…పరిస్థితి విషమం

Published on

భార్యపై దాడి…పరిస్థితి విషమం

మన భారత్, తాంసి, నవంబర్ 23 : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామంలో మద్యం మత్తులో జరిగిన ఘోర సంఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం ఆదివారం కప్పర్ల గ్రామానికి చెందిన మల్లెల నరేష్, మద్యం మత్తులో తన భార్య లావణ్యతో ఘర్షణకు దిగాడు.ఇటివల భార్య పిర్యాదుతో డవు సెంటర్ కు తరలించగా మళ్ళీ తిరిగి నెల రోజుల తరువాత ఇంటికి వచ్చాడు.దింతో భార్య పై కోపంతో ఇనుప పట్టితో భార్య తలపై అతికిరాతకంగా దాడి చేసినట్లు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న లావణ్యను గమనించిన కుటుంబీకులు వెంటనే ఆదిలాబాద్‌ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు గుర్తించి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదు కు రెఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై లావణ్య తరుపున బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాంసి ఎస్సై జీవన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఈ ఘటన తీవ్రమైన ఆందోళనకు దారితీసింది.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...