కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక ప్రేరణ..

Published on

-Advertisement-

మన భారత్,తాంసి: 

ప్రజాపాలన ప్రగతి నివేదిక కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పరీక్షల నిర్వహణ విధానం, షెడ్యూల్ పరీక్షలపై అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలపై మార్గదర్శనం చేశారు.

కళాశాల ప్రిన్సిపాల్ R ఉదయ భాస్కర్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలను భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు. చదువులో ఒత్తిడిని తగ్గించేందుకు సరైన ప్రణాళిక, సమయపాలన ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులతో నేరుగా సంభాషిస్తూ వారి సందేహాలను నివృత్తి చేసి, మానసిక ధైర్యాన్ని పెంపొందించేలా ప్రేరణాత్మక సూచనలు అందించారు.

అదేవిధంగా పరీక్షల సమయంలో కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ప్రశాంతమైన మనస్సుతో పరీక్షలకు సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించగలరని అధ్యాపకులు వివరించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజేందర్, సురేష్‌తో పాటు నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సీఎం రేవంత్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్..!

‘నువ్వు ఎంత రెచ్చగొట్టినా నేను తొందరపడను’ హామీలు అమలు చేసి తర్వాత మాట్లాడాలని సూచన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అధికార...

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం..

జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్టాపర్లు, రేడియం హెచ్చరిక బోర్డుల ఏర్పాటు ట్రాఫిక్ నియమాల పాటనతోనే ప్రమాద రహిత సమాజం...

నేడు చేప ప్రసాదం పంపిణీ..

ఆస్తమా బాధితుల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు,...

బహుజన త్యాగాలు..అగ్రకులాల భోగాలా.?

బహుజన త్యాగాల తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యం పెరిగింది: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ బీసీ,...

More like this

సీఎం రేవంత్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్..!

‘నువ్వు ఎంత రెచ్చగొట్టినా నేను తొందరపడను’ హామీలు అమలు చేసి తర్వాత మాట్లాడాలని సూచన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అధికార...

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం..

జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్టాపర్లు, రేడియం హెచ్చరిక బోర్డుల ఏర్పాటు ట్రాఫిక్ నియమాల పాటనతోనే ప్రమాద రహిత సమాజం...

నేడు చేప ప్రసాదం పంపిణీ..

ఆస్తమా బాధితుల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు,...