40 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ – సీఎం రేవంత్ హామీ

Published on

-Advertisement-

💥త్వరలో మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ – సీఎం రేవంత్ హామీ

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో భారీ నియామకాల దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజు ఇదేనని, అదే రోజు ఉద్యమ వీరుడు శ్రీకాంతాచారి బలిదానం గుర్తు చేసుకుంటూ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్ సభలో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 60 వేల ఖాళీలను భర్తీ చేసిన ప్రభుత్వం, త్వరలో మరిన్ని 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు వెల్లడించారు.

రెండున్నరేళ్లలో మొత్తం లక్ష ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. 2001లో ఉద్యమం ఈ ప్రాంతం నుంచే అగ్నిజ్వాలలా ప్రారంభమై, 2004లో కరీంనగర్ సభలో సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర హామీ ఇచ్చిన సంగతి గుర్తుచేశారు.

రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాల కల్పన తమ ప్రభుత్వ ప్రాధాన్యమని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. 

Latest articles

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్...

BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి

BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి  నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్...

More like this

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్...