HomeTelangana

Telangana

      10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

      కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచగా, అదే సమయంలో ఐదుగురికి కొత్త జీవితం ప్రసాదించిన ఉదంతంగా మారింది. పది నెలల పసికందు అలిన్ షెరిన్ బ్రెయిన్ డెడ్ అయిన అనంతరం ఆమె అవయవాలను దానం చేయడంతో ఐదుగురికి ప్రాణాధారంగా నిలిచింది. ఈ నెల 5న జరిగిన రోడ్డుప్రమాదంలో చిన్నారికి...

      ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

      ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కళాల శ్రీనివాస్ సత్తా చాటారు. ప్రధాన రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తూ ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గుడిపల్లి నగేష్‌పై 323 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగినా,...
      spot_img

      Keep exploring

      వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

      మన భారత్ ,తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో వేగవంతమైన ప్రగతితో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్...

      బంగారం ఆల్‌టైమ్ హై.. హైదరాబాద్‌లో 10 గ్రాములు రూ.1.52 లక్షలు

      మన భారత్, హైదరాబాద్: పసిడి పరుగులు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు, భౌగోళిక...

      టుడే గోల్డ్ సిల్వర్ రేట్..

      రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఉత్కంఠ మన భారత్ తెలంగాణ  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ...

      సా.5 గంటలకు మేడారంలో చారిత్రాత్మక క్యాబినెట్ భేటీ..

      సీఎం రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం...

      రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి

      వానాకాలం సీజన్‌కు MSP కింద కందుల కొనుగోళ్లు ప్రారంభం మన భారత్, తెలంగాణ | ఖమ్మం: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే...

      కుమారుల మృతిని తట్టుకోలేక.. 20 రోజుల్లోనే దంపతుల ఆత్మహత్య

      ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో గుండెలు పిండే విషాదం మన భారత్ | తెలంగాణ ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది....

      లక్కీ డ్రాల ముసుగులో మోసాలు..!

      బెట్టింగ్ యాప్‌ల తర్వాత ‘లక్కీ డ్రా’ల కొత్త వేషం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరిక మన భారత్,...

      ఐటీ ఉద్యోగి నుంచి రూ.2.9 కోట్లు స్వాహా

      రూ.5 వేల పెట్టుబడితో భారీ లాభాల మాయ మన భారత్, తెలంగాణ : హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల మోసాలకు మరో ఐటీ...

      బీజేపీతో కలిసేది లేదు: ఎంఐఎం అధినేత ఒవైసీ స్పష్టం

      మన భారత్ తెలంగాణ: మహారాష్ట్రలో బీజేపీ లేదా ఎన్డీయేతో ఎలాంటి పొత్తు ఉండదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ...

      మున్సిపల్ ఎన్నికల శంఖం పూరించిన సీఎం..

      మన భారత్, తెలంగాణ: రానున్న మున్సిపల్ ఎన్నికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా సమరశంఖం పూరించారు. ప్రజల...

      స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

      హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరల ఊగిసలాట మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి....

      సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ..

      రెండో దశ పనులపై స్పష్టత కోరుతూ లేఖ మన భారత్, తెలంగాణ: హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై కేంద్ర...

      Latest articles

      10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

      కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

      ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

      ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

      ఆదిలాబాద్ 34వ వార్డులో 12 ఓట్ల తేడాతో ఎంఐఎం విజయం  ఉత్కంఠభరిత పోరులో షేక్ నజీర్ అహ్మద్ గెలుపు

      మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా...

      ఆదిలాబాద్ 22వ వార్డులో ఎంఐఎం ఘన విజయం..

      313 ఓట్ల మెజారిటీతో సమీనా బేగం గెలుపు మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22వ వార్డులో...